మాచారెడ్డి పీఏసీఎస్‌ చైర్మన్‌గా మాలోత్ నౌసిలాల్ నాయక్.. 27న ప్రమాణ స్వీకారం

మాచారెడ్డి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా మాలోత్ నౌసిలాల్ నాయక్ నియమితులయ్యారు. ఆగస్టు 27న ఉదయం 10:30 గంటలకు బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

Read More