లింగంపేట్‌లో బీజేపీలోకి పలువురు చేరికలు.. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో చేరిన నాయకులు

లింగంపేట్ మండలంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Read More