పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కొడబోయిన శ్రీనివాస్ ఎంపికయ్యారు.

Read More