కామారెడ్డిలో గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల అవగాహన సదస్సు.. ఆగస్టు 31న నిర్వహణ

కామారెడ్డిలో గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల అవగాహన సదస్సు ఆగస్టు 31న నిర్వహించనున్నారు. భద్రత, ట్రాఫిక్, విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణపై ఎస్పీ రాజేష్ చంద్ర మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

Read More