కీసర గణేష్ ఉత్సవాలకు శ్రీనివాస్ నాయకత్వం.. నూతన కన్వీనర్‌గా ఏకగ్రీవ ఎంపిక

కీసర డివిజన్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కన్వీనర్‌గా వేల్పుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు.

Read More