ఎస్ఐ పేరుతో సైబర్ మోసం.. వైన్స్ ఉద్యోగికి రూ.78,500 టోకరా | నెల్లికుదురు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఎస్ఐ పేరుతో సైబర్ మోసం జరిగింది. వైన్స్ ఉద్యోగి నుంచి రూ.78,500 కాజేసినట్లు సమాచారం. 1930కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఎస్ఐ పేరుతో సైబర్ మోసం జరిగింది. వైన్స్ ఉద్యోగి నుంచి రూ.78,500 కాజేసినట్లు సమాచారం. 1930కు ఫిర్యాదు చేశారు.