బీబీపేటలో యూరియా యాప్పై రైతుల ఆందోళన.. స్పందించకపోతే రేపు ధర్నా
బీబీపేటలో యూరియా బుకింగ్ యాప్పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని కొరివి నర్సింలు డిమాండ్ చేశారు. స్పందన లేకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు
బీబీపేటలో యూరియా బుకింగ్ యాప్పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని కొరివి నర్సింలు డిమాండ్ చేశారు. స్పందన లేకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.