దోమకొండ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.. రైతుల సంక్షేమమే ధ్యేయం: షబ్బీర్ అలీ

దోమకొండ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. చైర్మన్‌గా చంద్రయ్యగారి అనంతరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని షబ్బీర్ అలీ తెలిపారు.

Read More

మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి: అదనపు కలెక్టర్ విక్టర్

కామారెడ్డి దోమకొండ కోటలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు.

Read More