కేంద్రం మెచ్చిన టీచరమ్మ.. కామారెడ్డి భవానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆమె చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు.

Read More