హైదరాబాద్
22-A భూముల సమస్యపై సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్లో బీజేపీ దీక్ష
22-A నిషేధిత జాబితాలో భూములను చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్లో బీజేపీ దీక్ష నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.
22-A నిషేధిత జాబితాలో భూములను చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్లో బీజేపీ దీక్ష నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.