రాగం సుజాత యాదవ్కు అశ్రునివాళి.. శేరిలింగంపల్లిలో జనసంద్రంగా మారిన స్వగృహం
శ్రద్ధాంజలి రాగం సుజాత యాదవ్కు అశ్రునివాళి.. శేరిలింగంపల్లిలో జనసంద్రంగా మారిన స్వగృహం మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ నివాళులు శేరిలింగంపల్లి | హైదరాబాద్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ మృతి పట్ల శేరిలింగంపల్లి ప్రాంత ప్రజలు, అభిమానులు, మహిళలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…