జవహర్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

🇮🇳 ప్రత్యేక కథనం | 80వ స్వాతంత్ర్య దినోత్సవం జవహర్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పలు కాలనీల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, జవహర్‌నగర్ డివిజన్: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్‌నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్, డివిజన్ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ అధ్యక్షతన డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో జాతీయ…

Read More

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఆరోపణలు.. గాదరి సోమయ్య మృతిపై విచారణకు డిమాండ్

🔴 తాజా వార్త | జవహర్‌నగర్ జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఆరోపణలు.. గాదరి సోమయ్య మృతిపై విచారణకు డిమాండ్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని పోరాట కమిటీ డిమాండ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర సర్కిల్, జవహర్‌నగర్ డివిజన్: జవహర్‌నగర్ రాంకీ డంపింగ్ యార్డ్ కారణంగానే గాదరి సోమయ్య మృతి చెందారని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అల్లూరి సావిత్రి ఆరోపించారు. జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట, ఈస్ట్ నందమూరి నగర్…

Read More

దేశభక్తి నినాదాలతో హోరెత్తిన తిరంగా ర్యాలీలు.. పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

🔴 ప్రత్యేక కథనం | 15 ఆగస్టు 2026 అల్వాల్, మచ్చబొలారం, వెంకటాపురంలో ఘనంగా తిరంగా ర్యాలీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఆగస్టు 15, 2026: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్, మచ్చబొలారం, వెంకటాపురం డివిజన్లలో నిర్వహించిన తిరంగా ర్యాలీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమాల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని నాయకులు, కార్యకర్తలు, యువత…

Read More