మిలాద్ నబీ బందోబస్తుపై సైబరాబాద్ సీపీ ప్రత్యేక దృష్టి.. భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్ల పరిశీలన

మిలాద్ నబీ ఊరేగింపు నేపథ్యంలో సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జగద్గిరిగుట్ట, సూరారం ప్రాంతాల్లో ట్రాఫిక్, బందోబస్తుపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

Read More