బీబీపేటలో రాఖీ పౌర్ణమి సందడి.. అక్కా చెల్లెళ్లకు స్వాగతం పలికిన కొరివి నరసింహులు

కామారెడ్డి జిల్లా బీబీపేటలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పండుగ సందడి నెలకొంది. అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములకు కొరివి నరసింహులు స్వాగతం పలికి, రాఖీ వ్యాపారులకు సహకారం అందించారు.

Read More