ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం.. పైడిగుమ్మల్, లాల్సింగ్ తండాలో పేదల సొంతింటి కల సాకారం

కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్, లాల్సింగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్లను మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ ప్రారంభించారు. పేద కుటుంబాల సొంతింటి కల సాకారమైందని తెలిపారు.

Read More

షేకాపూర్‌లో ఘనంగా 676వ ఉర్స్ వేడుకలు.. దర్గాను సందర్శించిన డా. ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్ మండలం షేకాపూర్‌లో హజ్రత్ షేక్ షహాబుద్దీన్ షహీద్ 676వ ఉర్స్-ఏ-షరీఫ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు.

Read More