నిజమైన ఓటరుకు అన్యాయం జరగకూడదు: విఠల్ నాయక్ | కాప్రా వార్డు సభలో కీలక సూచనలు

కాప్రా వార్డు సభలో SIR ప్రక్రియపై విఠల్ నాయక్ కీలక సూచనలు చేశారు. నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More