సదాశివనగర్
మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ.. విద్యార్థులకు ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన అయిండ్ల లితునా, విరాజ్ హర్షాలను మార్షల్ ఆర్ట్స్లో రాణించినందుకు కాలాలి సాయగౌడ్ సన్మానించారు.
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన అయిండ్ల లితునా, విరాజ్ హర్షాలను మార్షల్ ఆర్ట్స్లో రాణించినందుకు కాలాలి సాయగౌడ్ సన్మానించారు.