నాగారం
22-A భూముల సమస్యపై బీజేపీ మహాధర్నా.. సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద
22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించనుంది.
22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించనుంది.