తిప్పారం పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం పాఠశాలలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.

Read More