శేరిలింగంపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. జగదీశ్వర్ గౌడ్ వినతి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, శ్మశానవాటికలు తదితర ప్రజా సమస్యలను పరిష్కరించాలని జగదీశ్వర్ గౌడ్ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.