కామారెడ్డి
మారథాన్లో పతకం సాధించిన గెరిగంటి లక్ష్మినారాయణకు కామారెడ్డిలో సన్మానం
హైదరాబాద్లో 42 కిలోమీటర్ల మారథాన్లో పతకం సాధించిన గెరిగంటి లక్ష్మినారాయణను కామారెడ్డి సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో సన్మానించారు.
హైదరాబాద్లో 42 కిలోమీటర్ల మారథాన్లో పతకం సాధించిన గెరిగంటి లక్ష్మినారాయణను కామారెడ్డి సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో సన్మానించారు.
హైదరాబాద్లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణకు సత్కారం.
హైదరాబాద్లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణను ఎస్పీ రాజేష్ చంద్ర IPS,…