వెల్లుట్ల
చివరి శ్రావణ సోమవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలోని శ్రీ శనంగిపల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో చివరి శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.