బోనాల జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు.. పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్న చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ నియోజకవర్గంలో బోనాల జాతర సందర్భంగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.

Read More