ఎల్లారెడ్డిలో చారిత్రాత్మక జాబ్ మేళా.. 10 వేల మందికి పైగా యువత, 1,246 మందికి స్పాట్ జాబ్ ఆఫర్లు

ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించారు. 10 వేల మందికి పైగా యువత పాల్గొనగా, 80 ప్రముఖ కంపెనీలు హాజరయ్యాయి. 1,246 మందికి స్పాట్ జాబ్ ఆఫర్లు లభించాయి.

Read More