హైదరాబాద్
బంజారా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి: హరీష్ రావును కోరిన బంజారా సేవాదళ్
బంజారా సమాజం, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బంజారా సేవాదళ్ తెలంగాణ నాయకులు హరీష్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
బంజారా సమాజం, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బంజారా సేవాదళ్ తెలంగాణ నాయకులు హరీష్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.