పాల్వంచ
దళిత మహిళా వార్డు సభ్యురాలిపై వేధింపుల ఆరోపణలు.. అధికారులకు ప్రత్యూష ఫిర్యాదు
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేటలో తనపై వేధింపులు, కక్షసాధింపు జరుగుతున్నాయని 9వ వార్డు సభ్యురాలు దేవోల్లా ప్రత్యూష అధికారులకు ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేటలో తనపై వేధింపులు, కక్షసాధింపు జరుగుతున్నాయని 9వ వార్డు సభ్యురాలు దేవోల్లా ప్రత్యూష అధికారులకు ఫిర్యాదు చేశారు.