జగద్గిరిగుట్టలో అమ్మవారి ఓడి బియ్యం అన్నప్రసాదం.. పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్

జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దమ్ నగర్‌లో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఓడి బియ్యంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని అన్నదానం ప్రారంభించారు.

Read More

బోనాల జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు.. పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్న చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ నియోజకవర్గంలో బోనాల జాతర సందర్భంగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.

Read More