ట్యాగ్: ఫరీద్‌పేట

దళిత మహిళా వార్డు సభ్యురాలిపై వేధింపుల ఆరోపణలు.. అధికారులకు ప్రత్యూష ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో తనపై వేధింపులు, కక్షసాధింపు జరుగుతున్నాయని 9వ వార్డు సభ్యురాలు దేవోల్లా ప్రత్యూష అధికారులకు ఫిర్యాదు చేశారు.