మహబూబ్‌నగర్ నగరం

మహబూబ్‌నగర్‌లో రూ.5.02 కోట్ల సమీకృత మార్కెట్ ప్రారంభం

మహబూబ్‌నగర్ 58వ డివిజన్‌లో రూ.5.02 కోట్లతో నిర్మించిన అధునాతన సమీకృత వెజ్–నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

విద్యా వాలంటీర్లు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్‌లో 100 ప్రభుత్వ పాఠశాలలకు ఎంపికైన 100 మంది విద్యా వాలంటీర్లకు మొదటి నెల గౌరవ వేతనంగా రూ.10 లక్షలు అందించిన ప్రభుత్వ విప్…