మత్స్యకారులకు ప్రజా ప్రభుత్వం వరం.. ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీకి రూ.116 కోట్ల నిధుల మంజూరు
మత్స్యకారులకు శుభవార్త.. ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు మంజూరు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో కీలక నిర్ణయం – మత్స్యకార సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 3 (తెలంగాణ పవార్): తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం కోసం రూ.116 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో…