PDS బియ్యం అక్రమ రవాణా: 29 సంచుల పట్టుబాటు
ప్రెస్ నోట్ PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టివేత 29 సంచుల్లో సుమారు 14.5 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం నాగిరెడ్డిపేట మండలం | 16-08-2026 బూర్గుపల్లి గ్రామానికి చెందిన తోగీట బాలరాజు (49), మేంగారబోయిన యేసు (33) కలిసి ప్రభుత్వ PDS బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరు బూర్గుపల్లి నుంచి పోచారం మీదుగా లింగంపేట్ వైపు Ashok Leyland Dost Plus వాహనం నం. TS35TA2486లో PDS బియ్యాన్ని…