22ఏ సెక్షన్‌లో ప్రజల ఆస్తులు చేర్చడంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం | కూకట్‌పల్లి 22A భూముల వివాదం

తాజా వార్త 22ఏ సెక్షన్‌లో ప్రజల ఆస్తులు చేర్చడంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం హైదరాబాద్ • తెలంగాణ రాజకీయాలు 22ఏ సెక్షన్‌లో ప్రజల ఆస్తులు చేర్చడంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ప్రజల పట్టా భూములను 22ఏ సెక్షన్‌లో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. “ప్రజల ఆస్తులను 22ఏ పరిధిలోకి ఏ ప్రాతిపదికన చేర్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సమస్య పరిష్కారం…

Read More