కుత్బుల్లాపూర్ ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో సీసీ రోడ్లు | కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ గాజులరామారం డివిజన్ ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు.

Read More