కుత్బుల్లాపూర్ ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో సీసీ రోడ్లు | కూన శ్రీశైలం గౌడ్

తాజా వార్త
ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన కాలనీ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని సూచన మంజీరా నీటి సరఫరా కోసం గతంలో చర్యలు తీసుకున్నామని వెల్లడి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన
కుత్బుల్లాపూర్ • గాజులరామారం డివిజన్

ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

అభివృద్ధి పనుల అంచనా వ్యయం ₹42.50 లక్షలు
ఉషోదయ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.
కాలనీ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సూచించారు.
కాలనీవాసులు తమ సమస్యలను తెలియజేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ.
అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply