టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ టీచర్లకు సన్మానం
నాగారం డివిజన్ సత్యనారాయణ కాలనీలో టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను సన్మానించి, పేద విద్యార్థులకు GMS ట్రస్ట్ నగదు బహుమతులు అందజేసింది.
నాగారం డివిజన్ సత్యనారాయణ కాలనీలో టీచర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను సన్మానించి, పేద విద్యార్థులకు GMS ట్రస్ట్ నగదు బహుమతులు అందజేసింది.
22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
నాగారం డివిజన్లో మూసివేసిన యూటర్న్ను తిరిగి ఓపెన్ చేయాలని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డిని నాయకులు కలిసి వినతి చేశారు.
నాగారం ప్రభుత్వ పాఠశాలలో సుమారు 26 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా సేవలందించిన రమాదేవి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ నాగారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాగారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఓల్డ్ ఏజ్ హోమ్లో వృద్ధులకు పండ్లు పంపిణీ…
నాగారం డివిజన్ ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రాంపల్లి UPHCను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు.
నాగారం, నాగారం యూటర్న్, ట్రాఫిక్ సమస్య, సిగ్నల్ సమస్య, నాగారం ట్రాఫిక్, ప్రజల అభిప్రాయం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నల్, యూటర్న్ మూసివేత, Pawar…
నాగారం డివిజన్-5లో ఇష్టారాజ్య పార్కింగ్తో స్కూల్ బస్సులకు ఇబ్బందులు. పిల్లల భద్రత, అత్యవసర వాహనాలకు దారి, రోడ్డు పార్కింగ్పై ప్రత్యేక కథనం.