🌾
🌿
🌾
చెఱకు రైతులకు ప్రత్యేక ప్రకటన
చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు
నూతన తోటలకు టన్నుకు ₹350.. మోడెం తోటలకు ₹150 ప్రోత్సాహకం
నూతన చెఱకు తోటలు
₹350 / టన్ను
అదనపు ప్రోత్సాహకం
మోడెం తోటలు
₹150 / టన్ను
అదనపు ప్రోత్సాహకం
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన FRP
₹3,917 / టన్ను
2026–27 గానుగ సీజన్
2027–28 సీజన్లో రైతులకు
FRP కంటే అదనపు ప్రోత్సాహకం
నూతన + మోడెం తోటలకు
సాగుకు ఊతం.. రైతుకు అదనపు లాభం
2027–28 గానుగ సీజన్లో చెఱకు సరఫరా చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎఫ్ఆర్పీ కంటే అదనంగా చెఱకు మొక్క తోటలకు టన్నుకు ₹350, మోడెం తోటలకు టన్నుకు ₹150 చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు గాయత్రీ షుగర్స్ యాజమాన్యం ప్రకటించింది.
ముఖ్యాంశాలు
గాయత్రీ షుగర్స్ నిజాంసాగర్ యూనిట్
మాగి గ్రామం, నిజాంసాగర్ మండలం
17 మండలాల పరిధిలోని రైతులు
చెఱకు విస్తీర్ణం పెంపుపై అవగాహన
🌾 చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు
💰 నూతన తోటలకు ₹350 / టన్ను
🌱 మోడెం తోటలకు ₹150 / టన్ను
🏭 2026–27 సీజన్ FRP ₹3,917 / టన్ను
📍 ఎల్లారెడ్డి • పవార్ వార్త
🌾 చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు
💰 నూతన తోటలకు ₹350 / టన్ను
🌱 మోడెం తోటలకు ₹150 / టన్ను