గాయత్రీ షుగర్స్ తీపికబురు: చెఱకు రైతులకు టన్నుకు ₹350, ₹150 ప్రోత్సాహకం

చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు
🌾
🌿
పవార్ వార్త
📍 ఎల్లారెడ్డి
BREAKING NEWS
🌾 చెఱకు రైతులకు ప్రత్యేక ప్రకటన

చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు

నూతన తోటలకు టన్నుకు ₹350.. మోడెం తోటలకు ₹150 ప్రోత్సాహకం

🌱
నూతన చెఱకు తోటలు
₹350 / టన్ను
అదనపు ప్రోత్సాహకం
🌾
మోడెం తోటలు
₹150 / టన్ను
అదనపు ప్రోత్సాహకం
💰
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన FRP
₹3,917 / టన్ను
2026–27 గానుగ సీజన్
2027–28 సీజన్‌లో రైతులకు FRP కంటే అదనపు ప్రోత్సాహకం నూతన + మోడెం తోటలకు

సాగుకు ఊతం.. రైతుకు అదనపు లాభం

2027–28 గానుగ సీజన్‌లో చెఱకు సరఫరా చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పీ కంటే అదనంగా చెఱకు మొక్క తోటలకు టన్నుకు ₹350, మోడెం తోటలకు టన్నుకు ₹150 చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు గాయత్రీ షుగర్స్ యాజమాన్యం ప్రకటించింది.

ముఖ్యాంశాలు

🏭 గాయత్రీ షుగర్స్ నిజాంసాగర్ యూనిట్
📍 మాగి గ్రామం, నిజాంసాగర్ మండలం
🗺️ 17 మండలాల పరిధిలోని రైతులు
🌱 చెఱకు విస్తీర్ణం పెంపుపై అవగాహన
🌾 చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు 💰 నూతన తోటలకు ₹350 / టన్ను 🌱 మోడెం తోటలకు ₹150 / టన్ను 🏭 2026–27 సీజన్ FRP ₹3,917 / టన్ను 📍 ఎల్లారెడ్డి • పవార్ వార్త 🌾 చెఱకు రైతులకు గాయత్రీ షుగర్స్ తీపికబురు 💰 నూతన తోటలకు ₹350 / టన్ను 🌱 మోడెం తోటలకు ₹150 / టన్ను

Leave a Reply