కామారెడ్డిలో జిల్లా అంబేద్కర్ భవన్ స్థలంలో బోర్డు ఏర్పాటు
కామారెడ్డి పట్టణ పరిధిలో జిల్లా అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
- వెంకటేశం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి
- కొత్తోల గంగారాం, జిల్లా అధ్యక్షులు
- మల్లన్న, గౌరవ అధ్యక్షులు
- గైనీ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి
- నిరడి సంగమేశ్వర్, లింగంపేట్ మాజీ వైస్ ఎంపీపీ
- ధ్యామని భూపతి, జిల్లా నాయకులు
- లేగ్గేల రాజు, RTI రాష్ట్ర కార్యదర్శి
- రవీందర్ మరియు ఇతరులు
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
బీబీపేట వేణుగోపాల స్వామి ఆలయంలో రేపు శ్రీకృష్ణుడి తొట్టెల మహోత్సవం
కామారెడ్డి జిల్లా బీబీపేట వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రేపు తొట్టెల మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ కోరింది.
కామారెడ్డిలో ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాల.. బీజేపీ ప్రకటన
నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాలను…
గాంధారి గౌరారం కలాన్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ
గాంధారి మండలం గౌరారం కలాన్ జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ సువర్ణ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
శెట్పల్లి జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్లో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శెట్పల్లి జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులకు టగ్ ఆఫ్ వార్, టార్గెట్, మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు.