లింగంపేట

మోతే సమీపంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా

లింగంపేట్ మండలం మోతే గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల వద్ద విద్యుత్ శాఖ అధికారులు తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాటు…

లింగంపేట్‌లో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

లింగంపేట్ రైతు వేదిక భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వై. శ్యామల ఎంపిక.. కామారెడ్డిలో సన్మానం

కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శెట్‌పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. శ్యామలను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సన్మానించారు.

లింగంపేట్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండల కేంద్రంలో సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

లింగంపేట్‌లో నిరసన కార్యక్రమానికి పోలీసుల ఆటంకం నిరసనలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్‌లో నిరసన, వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోగా, అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిరసన తెలియజేస్తున్నారు

శెట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శెట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులకు టగ్ ఆఫ్ వార్, టార్గెట్, మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు.

లింగంపేట్ సజ్జనపల్లి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిక

లింగంపేట్ మండలం సజ్జనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో…

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు.. లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కొడబోయిన శ్రీనివాస్ ఎంపికయ్యారు.

లింగంపేట్‌లో బీజేపీలోకి పలువురు చేరికలు.. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో చేరిన నాయకులు

లింగంపేట్ మండలంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.