కామారెడ్డి

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు.. లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కొడబోయిన శ్రీనివాస్ ఎంపికయ్యారు.

కామారెడ్డిలో ఘనంగా 9వ IPPB ఫౌండేషన్ డే వేడుకలు.. ప్రజలకు మరింత చేరువైన పోస్టల్ బ్యాంకింగ్ సేవలు

కామారెడ్డి పోస్టాఫీస్‌లో 9వ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోస్టల్ బ్యాంకింగ్ సేవలతో ప్రజలకు మరింత చేరువ…

బీబీపేటలో యూరియా యాప్‌పై రైతుల ఆందోళన.. స్పందించకపోతే రేపు ధర్నా

బీబీపేటలో యూరియా బుకింగ్ యాప్‌పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని కొరివి నర్సింలు డిమాండ్ చేశారు. స్పందన లేకపోతే ధర్నా…

లింగంపేట్‌లో బీజేపీలోకి పలువురు చేరికలు.. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో చేరిన నాయకులు

లింగంపేట్ మండలంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

భవానీపేట్‌లో ఘనంగా పుట్టల ఎల్లమ్మ తల్లి భూమిపూజ | Lingampet Latest News | Pawar Vartha

లింగంపేట్ మండలం భవానీపేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పుట్టల ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, గౌడ…

లింగంపేట్‌లో సేవాలాల్–జగదాంబ మాత ఆలయానికి 1,000 సిమెంట్ బస్తాల విరాళం

లింగంపేట్‌లో నిర్మాణంలో ఉన్న సేవాలాల్–జగదాంబ మాత ఆలయానికి డా. పైడి ఎల్లారెడ్డి 1,000 సిమెంట్ బస్తాల విరాళం ప్రకటించారు. తీజ్ ఉత్సవాల్లో ఇచ్చిన హామీని…

బీబీపేట మార్కెట్ స్థలాన్ని కాపాడాలి.. హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలి | కామారెడ్డి

బీబీపేట మార్కెట్ స్థలాన్ని కాపాడాలని మార్కెట్ చైర్మన్ కొరివి నర్సింలు కోరారు. రైతులు, వ్యాపారుల ప్రయోజనాల కోసం బీబీపేట మార్కెట్‌ను హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి…

ప్రజావాణికి రాని అధికారులపై కలెక్టర్ చర్యలుంటాయా? | లింగంపేట వార్తలు

లింగంపేట ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరుకాలేదనే సమాచారం నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారంపై చర్చ జరుగుతోంది. అధికారుల గైర్హాజరుపై జిల్లా యంత్రాంగం స్పందిస్తుందా…

తంత్రి గణేష్ మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ | మేంగారం

మేంగారం గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నేత తంత్రి గణేష్ ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా…