కామారెడ్డి

కామారెడ్డిలో గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల అవగాహన సదస్సు.. ఆగస్టు 31న నిర్వహణ

కామారెడ్డిలో గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల అవగాహన సదస్సు ఆగస్టు 31న నిర్వహించనున్నారు. భద్రత, ట్రాఫిక్, విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణపై ఎస్పీ రాజేష్…

లింగంపేట్ తండాల్లో ఘనంగా తీజ్ సంబరాలు.. పాల్గొన్న సంపత్ గౌడ్

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని తండాల్లో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. TRS ఎల్లారెడ్డి ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ పాల్గొని బంజారా…

లింగంపేటలో ఘనంగా తీజ్ సంబరాలు.. బంజారా సంస్కృతికి ఘన సత్కారం

కామారెడ్డి జిల్లా లింగంపేటలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని బంజారా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత…

బీబీపేట్‌లో రహదారుల దుస్థితి.. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

బీబీపేట్‌లో రహదారులు, డ్రైనేజీ సమస్యలపై ప్రజల ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంద్రనగర్ కాలనీలో గుంతలు పూడ్చి రహదారి పనులు పూర్తి చేయాలని, గ్రామ సభ ద్వారా…

సీఎం రేవంత్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేకు పాలాభిషేకం.. రూ.1.31 కోట్ల నిధులు మంజూరు

సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్, నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మతులకు రూ.1.31 కోట్ల నిధులు మంజూరు. సీఎం రేవంత్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట…

కాంగ్రెస్‌ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. సెప్టెంబర్‌ 2 నుంచి వరుస నిరసనలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్‌ 2 నుంచి బీఆర్‌ఎస్‌ వరుస నిరసనలకు పిలుపునిచ్చింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశంలో…

దోమకొండ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.. రైతుల సంక్షేమమే ధ్యేయం: షబ్బీర్ అలీ

దోమకొండ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. చైర్మన్‌గా చంద్రయ్యగారి అనంతరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని…

మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి: అదనపు కలెక్టర్ విక్టర్

కామారెడ్డి దోమకొండ కోటలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు.

రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్…

దేవునిపల్లి 2BHK కాలనీలో పారిశుధ్య పనులు.. కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత చొరవ

కామారెడ్డి దేవునిపల్లి 14వ వార్డు 2BHK కాలనీలో కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత చొరవతో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. చెత్త, పిచ్చి మొక్కలు, మురుగు…