తాజా వార్త
షబ్బీర్ అలీ అండగా నిలిచారు • పేద కుటుంబానికి రూ.2.50 లక్షల ఎల్.ఓ.సి • నిమ్స్లో చికిత్సకు సహాయం • కామారెడ్డి జిల్లా
SPECIAL STORY
కామారెడ్డి జిల్లా • దోమకొండ మండలం • అంబరిపేట
పేద ప్రజలకు
అండగా షబ్బీర్ అలీ
అనారోగ్యంతో బాధపడుతున్న అంబరిపేట గ్రామానికి చెందిన రంగు లింగగౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఆపన్నహస్తం అందించారు.
ప్రభుత్వ చికిత్స కోసం మంజూరైన ఎల్.ఓ.సి
₹2,50,000/-
నిమ్స్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు
అవసరమైన సహాయం వెంటనే అందేలా చర్యలు తీసుకున్నట్లు
సమాచారం.
₹2.50 లక్షలు
ఎల్.ఓ.సి సహాయం
అంబరిపేట
దోమకొండ మండలం
నిమ్స్
చికిత్స కోసం సహకారం