“బస్సులు ఆపని బస్టాప్లు.. ప్రజాధనం ఖర్చు ఎందుకు?”
బస్సులు ఆపని బస్టాప్లకు పునరుద్ధరణ పనులెందుకు? నాగారం మున్సిపాలిటీలో ప్రజాధనంపై టీఆర్పీ నాయకుల ప్రశ్నలు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా, నాగారం: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బస్సులు నిలిపే పరిస్థితి లేకపోయినా బస్టాప్లకు బోర్డులు ఏర్పాటు చేయడం, సిమెంట్ పనులు, వెల్డింగ్ పనులు చేపట్టడంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బస్సులు ఆపని ప్రాంతాల్లో బస్టాప్ల పునరుద్ధరణ పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రజలకు నేరుగా…