కీసరలో నేడు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం
జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు
కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు (ఆగస్టు 20) దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నేడు ఉదయం 10 గంటలకు కీసర చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.