కామారెడ్డి

కేంద్రం మెచ్చిన టీచరమ్మ.. కామారెడ్డి భవానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆమె…

ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి.. 01 ఫిర్యాదు దరఖాస్తు స్వీకరణ

ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ప్రభాకర్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి 01 ఫిర్యాదు దరఖాస్తు స్వీకరించారు.

లింగంపేటలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన

లింగంపేటలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని…

కామారెడ్డి జిల్లా తొలి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి

కామారెడ్డి జిల్లా మొట్టమొదటి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ఎల్లారెడ్డిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన

ఎల్లారెడ్డిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు…

ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా 2026 ప్రారంభం.. 7,000 మందికి పైగా యువత రిజిస్ట్రేషన్

ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 2026 ఘనంగా ప్రారంభమైంది. 7,000కు పైగా యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా, వివిధ కంపెనీలు…

కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ బంద్.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

దేశాయిపేట గ్రామ సెక్రటరీగా పిట్లం శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

దేశాయిపేట గ్రామ సెక్రటరీగా శ్రీ పిట్లం శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు…

సర్వే నంబర్ 983 రైతులకు న్యాయం చేయాలి.. 181 మంది రైతుల ఆవేదన | లింగంపేట్

లింగంపేట్ సర్వే నంబర్ 983లో 181 మంది రైతుల భూములు ROFR భూములుగా ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. 140 మంది రైతుల భూ…

కామారెడ్డిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన | వెంటనే విడుదల చేయాలని డిమాండ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.