చింతల్లో రూ.96 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన | కూన శ్రీశైలం గౌడ్
చింతల్లో రూ.96 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 🚧
రంగనగర్లో రూ.60 లక్షలతో స్ట్రామ్ వాటర్ డ్రైన్, దుర్గయ్యనగర్లో రూ.36 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
📍 చింతల్ | కుత్బుల్లాపూర్
📰 పవర్ వార్తా సూత్ర