కుత్బుల్లాపూర్ నుంచి ఢిల్లీకి సోను యాదవ్ సైకిల్ యాత్ర | కూన శ్రీశైలం గౌడ్ జెండా ఊపి ప్రారంభం

కుత్బుల్లాపూర్ నుంచి ఢిల్లీకి సోను యాదవ్ సైకిల్ యాత్ర 🔴 తాజా వార్త కుత్బుల్లాపూర్ నుంచి ఢిల్లీకి సోను యాదవ్ సైకిల్ యాత్ర ప్రారంభం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ జెండా ఊపి ప్రారంభం తెలంగాణ → కర్ణాటక → మధ్యప్రదేశ్ → ఢిల్లీ 🔴 BREAKING NEWS 📍 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్‌ నుంచి ఢిల్లీకి సోను యాదవ్‌ సైకిల్ యాత్ర కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు…

Read More

చింతల్‌లో రూ.96 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన | కూన శ్రీశైలం గౌడ్

చింతల్‌లో రూ.96 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 🚧

రంగనగర్‌లో రూ.60 లక్షలతో స్ట్రామ్ వాటర్ డ్రైన్, దుర్గయ్యనగర్‌లో రూ.36 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

📍 చింతల్ | కుత్బుల్లాపూర్
📰 పవర్ వార్తా సూత్ర

Read More