జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఆరోపణలు.. గాదరి సోమయ్య మృతిపై విచారణకు డిమాండ్

🔴 తాజా వార్త | జవహర్‌నగర్ జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఆరోపణలు.. గాదరి సోమయ్య మృతిపై విచారణకు డిమాండ్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని పోరాట కమిటీ డిమాండ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర సర్కిల్, జవహర్‌నగర్ డివిజన్: జవహర్‌నగర్ రాంకీ డంపింగ్ యార్డ్ కారణంగానే గాదరి సోమయ్య మృతి చెందారని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అల్లూరి సావిత్రి ఆరోపించారు. జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట, ఈస్ట్ నందమూరి నగర్…

Read More

దేశభక్తి నినాదాలతో హోరెత్తిన తిరంగా ర్యాలీలు.. పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

🔴 ప్రత్యేక కథనం | 15 ఆగస్టు 2026 అల్వాల్, మచ్చబొలారం, వెంకటాపురంలో ఘనంగా తిరంగా ర్యాలీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఆగస్టు 15, 2026: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్, మచ్చబొలారం, వెంకటాపురం డివిజన్లలో నిర్వహించిన తిరంగా ర్యాలీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమాల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని నాయకులు, కార్యకర్తలు, యువత…

Read More

మేడ్చల్ సర్కిల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్

🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కథనం 🇮🇳 మేడ్చల్ సర్కిల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 📅 ఆగస్టు 15, 2026   |   🕐 ప్రచురణ సమయం: మధ్యాహ్నం 1:10 గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తి నిండిన వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు…

Read More

మయూరి నగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన వి. జగదీశ్వర్ గౌడ్

స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కథనం మయూరి నగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన వి. జగదీశ్వర్ గౌడ్ 📍 మియాపూర్ | శేరిలింగంపల్లి నియోజకవర్గం | మయూరి నగర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ మయూరి నగర్ డివిజన్‌లో జాతీయ భావాన్ని చాటేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మయూరి నగర్ డివిజన్‌లో నాయకులు మన్నేపల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,…

Read More

80వ స్వాతంత్ర్య దినోత్సవం: జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆగస్టు 15, 2026 | మధ్యాహ్నం 12:44 గంటలకు కుత్బుల్లాపూర్ | జీడిమెట్ల | గణేష్ నగర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్ గణేష్ నగర్‌లో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన…

Read More

రాంపల్లి DSR కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు | మేడ్చల్ మల్కాజ్గిరి

🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కథనం రాంపల్లి DSR కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జలమండలి మేనేజర్ సాయి కిరణ్ గౌడ్ ఆగస్టు 15, 2026 | మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారం వార్డ్ పరిధిలోని రాంపల్లి DSR కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సాయి కిరణ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు….

Read More

గాదరి సోమయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి.. డంపింగ్ యార్డు ప్రభావంపై షేక్ షావలి ఆవేదన

🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవం – 2026 🇮🇳 ☸ ప్రత్యేక కథనం గాదరి సోమయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి.. డంపింగ్ యార్డు ప్రభావంపై షేక్ షావలి ఆవేదన స్వాతంత్ర్య వేడుకల వేళ ప్రజల ఆరోగ్యంపై ఆందోళన.. సోమయ్య కుటుంబానికి తగిన ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ 📍 కీసర సర్కిల్ – జవహర్ నగర్   |   📅 ఆగస్టు 15, 2026, శనివారం   |   🕒 మధ్యాహ్నం 12:27 జవహర్ నగర్: 80వ…

Read More

దమ్మాయిగూడలో ఘనంగా తిరంగా ర్యాలీ | జనసేన పార్టీ, VMR గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో

తాజా వార్త దమ్మాయిగూడలో ఘనంగా తిరంగా ర్యాలీ జనసేన పార్టీ, VMR గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో దేశభక్తి నినాదాలతో ర్యాలీ దమ్మాయిగూడ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మాయిగూడలో జనసేన పార్టీ, VMR గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఘనంగా, విజయవంతంగా జరిగింది. విద్యార్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని “వందే మాతరం”, “భారత్ మాతాకీ జై”, “జై హింద్” అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో దమ్మాయిగూడలో దేశభక్తి…

Read More

నాగారంలో ఘనంగా తిరంగా ర్యాలీ.. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

తాజా వార్త నాగారంలో ఘనంగా తిరంగా ర్యాలీ.. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన 📍 నాగారం | మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా నాగారం: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సీరినిట్ స్కూల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో ముందుకు సాగారు. మూడు రంగుల జెండాలతో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన స్థానికులను విశేషంగా…

Read More

“బస్సులు ఆపని బస్టాప్‌లు.. ప్రజాధనం ఖర్చు ఎందుకు?”

బస్సులు ఆపని బస్టాప్‌లకు పునరుద్ధరణ పనులెందుకు? నాగారం మున్సిపాలిటీలో ప్రజాధనంపై టీఆర్‌పీ నాయకుల ప్రశ్నలు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా, నాగారం: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బస్సులు నిలిపే పరిస్థితి లేకపోయినా బస్టాప్‌లకు బోర్డులు ఏర్పాటు చేయడం, సిమెంట్ పనులు, వెల్డింగ్ పనులు చేపట్టడంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బస్సులు ఆపని ప్రాంతాల్లో బస్టాప్‌ల పునరుద్ధరణ పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రజలకు నేరుగా…

Read More