రంగారెడ్డి నగర్లో ఘనంగా తిరంగా ర్యాలీ.. భారీగా పాల్గొన్న బీజేపీ నాయకులు
పవార్ వార్తా సూత్ర 🚨 బ్రేకింగ్ న్యూస్ | కుత్బుల్లాపూర్ రంగారెడ్డి నగర్లో ఘనంగా తిరంగా ర్యాలీ దేశభక్తిని చాటుతూ భారీగా పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు 📍 కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ పంచశీల కాలనీలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో వీధుల్లో నిర్వహించిన ఈ ర్యాలీతో ప్రాంతంలో దేశభక్తి వాతావరణం…